ETV Bharat / state

ఉద్యమకారుల సైకిల్ యాత్ర

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమపై నమోదైన కేసులు ఇంకా కొట్టివేయకపోవడంపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు.     ఇందుకు నిరసగా ఈరోజు సైకిల్ యాత్ర నిర్వహించారు.

author img

By

Published : Sep 17, 2019, 10:41 PM IST

ఉద్యమకారుల సైకిల్ యాత్ర


తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇంకా కొట్టివేయకపోవడంపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన పెద్దగోని రమేశ్​గౌడ్, గుంటోజు ఆంజనేయచారి, షేక్ మున్నాలపై 2012లో కేసులు పెట్టారు. ఏడేళ్లుగా రామన్నపేట కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందుకు నిరసనగా ఈ రోజు చౌటుప్పల్ నుంచి రామన్నపేట కోర్టు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకి చౌటుప్పల్, పంతంగి, గుండ్రంపల్లి, రామన్నపేటలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యమకారులు సంఘీభావం తెలిపారు.

ఉద్యమకారుల సైకిల్ యాత్ర

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'


తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇంకా కొట్టివేయకపోవడంపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన పెద్దగోని రమేశ్​గౌడ్, గుంటోజు ఆంజనేయచారి, షేక్ మున్నాలపై 2012లో కేసులు పెట్టారు. ఏడేళ్లుగా రామన్నపేట కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందుకు నిరసనగా ఈ రోజు చౌటుప్పల్ నుంచి రామన్నపేట కోర్టు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకి చౌటుప్పల్, పంతంగి, గుండ్రంపల్లి, రామన్నపేటలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యమకారులు సంఘీభావం తెలిపారు.

ఉద్యమకారుల సైకిల్ యాత్ర

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.