ETV Bharat / state

గొర్రెల పంపిణీపై ప్రశ్నించిన రైతుపై ఎమ్మెల్యే ఆగ్రహం

author img

By

Published : Apr 3, 2021, 2:21 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత... ఓ రైతుపై ఆగ్రహానికి గురయ్యారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం విషయమై రైతు ప్రశ్నించడంతో... ఆయనకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ వేదికపై ఉన్న అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

mla gongidi sunitha
యాదాద్రి భువనగిరి జిల్లా రాాజపేటలో ఓ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో నిర్మించిన రైతు వేదికను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వేదికపై మాట్లాడుతుండగా మండల కేంద్రానికి చెందిన ఓ రైతు... రెండో విడత గొర్రెల పంపిణీ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత... ప్రశ్నించిన వ్యక్తికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ... వేదికపై ఉన్న అధికారులను ఆదేశించారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రశ్నించిన రైతును పోలీసులు, స్థానిక నాయకులు అక్కడి నుంచి బయటికి పంపి సర్ది చెప్పారు.

గొర్రెల పంపిణీపై ప్రశ్నించిన రైతుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఇదీ చదవండి: ఇంటింటికి కనకాంబరం తోట.. అదే వారికి ఆదాయమట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో నిర్మించిన రైతు వేదికను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వేదికపై మాట్లాడుతుండగా మండల కేంద్రానికి చెందిన ఓ రైతు... రెండో విడత గొర్రెల పంపిణీ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత... ప్రశ్నించిన వ్యక్తికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ... వేదికపై ఉన్న అధికారులను ఆదేశించారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రశ్నించిన రైతును పోలీసులు, స్థానిక నాయకులు అక్కడి నుంచి బయటికి పంపి సర్ది చెప్పారు.

గొర్రెల పంపిణీపై ప్రశ్నించిన రైతుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఇదీ చదవండి: ఇంటింటికి కనకాంబరం తోట.. అదే వారికి ఆదాయమట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.