ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే - ఆలేరులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గొంగిడి సునీత

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే
author img

By

Published : Nov 16, 2019, 9:12 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని మల్లికార్జున పత్తి పరిశ్రమలో ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి ఈ కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి ప్రారంభించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. రైతులు ఇక్కడ అమ్మితే నష్టపోకుండా మద్దతు ధర పొందుతారని ఎమ్మెల్యే అన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే

ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని మల్లికార్జున పత్తి పరిశ్రమలో ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి ఈ కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి ప్రారంభించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. రైతులు ఇక్కడ అమ్మితే నష్టపోకుండా మద్దతు ధర పొందుతారని ఎమ్మెల్యే అన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే

ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!

Intro:Tg_nlg_187_15_cottan_kendram_av_TS10134
యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట.

రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

*ఆలేరులో ప్రభుత్వ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి *
*యాంకర్ వాయిస్:-*
*యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని రఘునాథపురం రోడ్డుకు గల మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ లో ఈరోజు యాదాద్రి జిల్లాలోనే మొట్టమొదటగా ప్రభుత్వ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే&ప్రభుత్వ విప్ శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దలారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వ ప్రత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రత్తిని అమ్మితే రైతులు నష్టపోకుండా మద్దతు ధర పొందగల్గుతారని,అలాగే చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ప్రత్తిని ఎండకు ఆరబెట్టి తెస్తే తేమ శాతం 8 % ఉంటే 5550రూపాయలు /క్వింటాలు.మరియు 9%-10% ఉంటే 5500/క్వింటాలు,11%-12% ఉంటే 5450/క్వింటాలు రైతులకు ధర వస్తుందని,అలాగే ప్రత్తి వర్షాలకు కొద్దిగా విత్తు నాశనమైనప్పటికి రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రత్తి కొనాలని అక్కడి అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తి కొనుగోలు కేంద్రం మెంబర్&మోటకొండూర్ వైఎస్ ఎంపిపి శ్రీ ఇల్లందుల మల్లేశం గౌడ్ గారు,జిల్లా రైతు సమన్వయా కమిటీ జిల్లా నాయకులు ఆకవరం మోహన్ రావు గారు,ఆలేరు వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ పడాలా శ్రీనివాస్ గారు,డైరెక్టర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రత్తి కొనుగోలు రైతులు ,తదితరులు ఉన్నారు.
*బైట్:-* *గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,
*ఆలేరు ఎమ్మెల్యే& ప్రభుత్వ విప్ .*Body:Tg_nlg_187_15_cottan_kendram_av_TS10134Conclusion:Tg_nlg_187_15_cottan_kendram_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.