ETV Bharat / state

వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు - satyavathi ratod

శివరాత్రిని పురుస్కరించుకుని వేయిస్తంభాల ఆలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్ దర్శించి... ప్రత్యేక పూజలు చేశారు.

Worship of ministers in the Thousand Pillared Temple
వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు
author img

By

Published : Feb 21, 2020, 3:28 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓంకారేశుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ దర్శించుకున్నారు.

వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని శివుని వేడుకున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓంకారేశుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ దర్శించుకున్నారు.

వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని శివుని వేడుకున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.