ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం: చీఫ్ విప్ వినయభాస్కర్

author img

By

Published : Oct 7, 2020, 8:24 PM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన మాతాశిశు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​తో కలిసి ఆవిష్కరించారు.

Maatha shishu statue Inaugaurated by  chief vip vinaya bhaskar in hanmakonda
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం: చీఫ్ విప్ వినయభాస్కర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్​ స్థాయి వైద్యం అందిస్తున్నామని చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మాతాశిశు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​తో కలిసి ఆవిష్కరించారు.

మహిళలకు సరైన గౌరవం దక్కాలన్న ఆశయంతోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రసూతి ఆసుపత్రికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ... రూ.70వేలకు పైగా జరిమానాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్​ స్థాయి వైద్యం అందిస్తున్నామని చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మాతాశిశు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​తో కలిసి ఆవిష్కరించారు.

మహిళలకు సరైన గౌరవం దక్కాలన్న ఆశయంతోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రసూతి ఆసుపత్రికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ... రూ.70వేలకు పైగా జరిమానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.