ETV Bharat / state

'వలస కార్మికులు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి' - వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాదీవ్ గాంఘీ హనుమంతు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను 14 రోజుల వరకూ హోం క్వారంటైన్​లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని​ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

migrant workers facing problems
'వలస కార్మికులు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి'
author img

By

Published : May 7, 2020, 9:02 PM IST

సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా 14 రోజుల వరకూ హోం క్వారంటైన్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 102 మంది వచ్చినట్లు గుర్తించామని, వారికి థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి క్వారంటైన్​కి పంపినట్లు వివరించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా 14 రోజుల వరకూ హోం క్వారంటైన్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 102 మంది వచ్చినట్లు గుర్తించామని, వారికి థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి క్వారంటైన్​కి పంపినట్లు వివరించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.