ETV Bharat / state

'గోదావరి బాధితులను భాజపా ఆదుకుంటుంది'

author img

By

Published : Sep 16, 2019, 6:11 PM IST

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను వరంగల్​ నగర భాజపా అధ్యక్షురాలు రావుపద్మ పరామర్శించారు. పార్టీ తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

'గోదావరి బాధితులను భాజపా ఆదుకుంటుంది'
'గోదావరి బాధితులను భాజపా ఆదుకుంటుంది'

గోదావరిలో బోటు ప్రమాదానికి గురైన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారి కుటుంబాలను నగర భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పడవ నడిపించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

'గోదావరి బాధితులను భాజపా ఆదుకుంటుంది'

గోదావరిలో బోటు ప్రమాదానికి గురైన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారి కుటుంబాలను నగర భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పడవ నడిపించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

Intro:TG_WGL_12_16_PADAVA_BAADHITHA_KUTUMBAALAKU_BJP_NAYAKULA_PARAMARSHA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) పాపికొండలకు విహార యాత్రలకు వెళ్లి పడవ ప్రమాదానికి గురైన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారి కుటుంబాలను నగర భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పడవ నడిపించిన యాజమాన్యంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. భాజపా తరఫున బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.