ETV Bharat / state

వేయిస్తంభాల ఆలయంలో శ్రావణశోభ

author img

By

Published : Aug 9, 2019, 4:45 PM IST

హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రావణశోభ నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు వరలక్ష్మీ వ్రతాలు చేశారు.

VARALAXMI POOJA AT 1000 PILLARS TEMPLE

హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో శ్రావణమాసం వరలక్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వేయి స్తంభాల ఆలయ ఆవరణమంతా ఆధ్యత్మిక శోభ సంతరించుకుంది.

వేయిస్తంభాల ఆలయంలో శ్రావణశోభ

ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో శ్రావణమాసం వరలక్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వేయి స్తంభాల ఆలయ ఆవరణమంతా ఆధ్యత్మిక శోభ సంతరించుకుంది.

వేయిస్తంభాల ఆలయంలో శ్రావణశోభ

ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

Intro:Tg_wgl_01_09_1000_pillers_varalaxmi_vrathalu_av_ts10077


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో శ్రావణమాసం వరలక్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. వేయి స్థంభాల ఆలయ ఆవరణలో మహిళలు వరలక్మి పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ శుక్రవారం సందర్బంగా మహిళలు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు..... స్పాట్


Conclusion:varalakshmi vrathalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.