'అంతరించిపోతున్న తెలుగు భాషకు జీవం పోయాలి'
అంతరించిపోతున్న తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ వివేకానంద కాలనీలోని పాఠశాల అధ్యాపకులు తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు.
వరంగల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీలోని ఓ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని జరిపారు. అంతరించిపోతున్న తెలుగును బతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు తెలిపారు. తెలుగు భాషకు జీవం పోసేందుకు మాతృభాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు.
- ఇదీ చూడండి : 'నవీన్రెడ్డిని ఉరి తీయాలి'
వరంగల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీలోని ఓ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని జరిపారు. అంతరించిపోతున్న తెలుగును బతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు తెలిపారు. తెలుగు భాషకు జీవం పోసేందుకు మాతృభాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు.
- ఇదీ చూడండి : 'నవీన్రెడ్డిని ఉరి తీయాలి'
B.PRASHANTH WARANGAL TOWN
( ) తెలుగు భాషా దినోత్సవం వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు వివేకానంద కాలనీ లోని ఓ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకున్న తెలుగుభాషా దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు అంతరించిపోతున్న తెలుగును అందిపుచ్చుకోవాలని మాతృభాష ను బ్రతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు మాతృభాషకు జీవం పోసేందుకు పాఠశాల అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకొని చిన్నతనం నుంచే మాతృ భాష యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు విద్యార్థులకు అక్షరమాలను పేర్లు గా మార్చే పద్యాలు నేర్పి మాతృభాషకు జీవం పోస్తున్న మని తెలిపారు
బైట్ విద్యార్థిని
చక్రపాణి అధ్యాపకుడు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు