ETV Bharat / state

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​కు విన్నవించారు.

author img

By

Published : Jul 22, 2019, 12:48 PM IST

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు
వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్​ పాటిల్​కు విన్నవించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి ఎక్కువగా భూ సమస్యలు, పింఛను, సదరన్​ సర్టిఫికెట్ బాధితులు తరలివచ్చారు.

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్​ పాటిల్​కు విన్నవించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి ఎక్కువగా భూ సమస్యలు, పింఛను, సదరన్​ సర్టిఫికెట్ బాధితులు తరలివచ్చారు.

Intro:Tg_wgl_01_22_prajavani_raddi_vo_ts10077


Body:
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వానికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు .ఎక్కువగా భూ సమస్యలు , ఫించన్లు,సదరన్ సర్టిఫికెట్లు బాధితులు తరలివచ్చారు.... స్పాట్


Conclusion:prajavani raddi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.