ETV Bharat / state

పాలకుర్తి మధుసూదనరావుకు పీవీ స్మారక అవార్డు - PV AWARD FOR PALAKURTHY madhusudhan rao

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక అవార్డును పాలకుర్తి మధుసూదనరావుకు అందిస్తున్నట్లు ఆల్ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రకటించింది. పీపీ జయంతి జూన్​ 28న అందిస్తున్నట్లు వెల్లడించింది.

palakurthy madhusudhan rao
పాలకుర్తి మధుసూదనరావుకు పీవీ స్మారక అవార్డు
author img

By

Published : Jun 27, 2020, 4:58 AM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక అవార్డును ఈ ఏడాది దూరదర్శన్​ పూర్వ డైరెక్టర్​ పాలకుర్తి మధుసూదనరావుకు అందిస్తున్నట్లు ఆల్ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రకటించింది. పీపీ జయంతి రోజైన జూన్​ 28న అందజేస్తున్నట్లు తెలిపింది.

పాలకుర్తి మధుసూదనరావు ఆకాశవాణి, దూరదర్శన్​ డైరెక్టర్​గా, దక్షిణ భారత దూరదర్శన్​ కేంద్రం కన్సల్టెంట్​గా పనిచేశారని పేర్కొంది. తితిదేకు చెందిన వేంకటేశ్వర భక్తి ఛానల్​ సీఈవోగా పనిచేసినట్లు తెలిపింది.

గత మూడేళ్ల నుంచి పీపీ స్మారక అవార్డులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో ఆచార్య లక్ష్మణమూర్తి, గరికపాటి నరసింహారావు, ఓరుగల్లుకు చెందిన కోవెల సుప్రసన్నాచార్య ఈ అవార్డులు పొందినట్లు ప్రకటించింది.

ఇవీచూడండి: పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక అవార్డును ఈ ఏడాది దూరదర్శన్​ పూర్వ డైరెక్టర్​ పాలకుర్తి మధుసూదనరావుకు అందిస్తున్నట్లు ఆల్ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రకటించింది. పీపీ జయంతి రోజైన జూన్​ 28న అందజేస్తున్నట్లు తెలిపింది.

పాలకుర్తి మధుసూదనరావు ఆకాశవాణి, దూరదర్శన్​ డైరెక్టర్​గా, దక్షిణ భారత దూరదర్శన్​ కేంద్రం కన్సల్టెంట్​గా పనిచేశారని పేర్కొంది. తితిదేకు చెందిన వేంకటేశ్వర భక్తి ఛానల్​ సీఈవోగా పనిచేసినట్లు తెలిపింది.

గత మూడేళ్ల నుంచి పీపీ స్మారక అవార్డులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో ఆచార్య లక్ష్మణమూర్తి, గరికపాటి నరసింహారావు, ఓరుగల్లుకు చెందిన కోవెల సుప్రసన్నాచార్య ఈ అవార్డులు పొందినట్లు ప్రకటించింది.

ఇవీచూడండి: పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.