ETV Bharat / state

లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - వరంగల్ అర్బన్ జిల్లా పంథినిలో లారీ, ద్విచక్రవాహనం ఢీ

వరంగల్ అర్బన్ జిల్లా పంథినిలో ఓ లారీ, ద్విచక్ర వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

one man died in bike accident at panthini
లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి
author img

By

Published : Jul 17, 2020, 11:11 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్న పోలిసులు మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని ఐనవోలు ఠాణాకు తరలించారు. మృతుడు శిరస్త్రాణం ధరించి ఉంటే బతికేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్న పోలిసులు మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని ఐనవోలు ఠాణాకు తరలించారు. మృతుడు శిరస్త్రాణం ధరించి ఉంటే బతికేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.