వరంగల్ అర్బన్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని షరీఫ్, కల్లెడ, రాపూర్, ఇస్వాత్ తండా, సీకే తండా, రోళ్లకల్ గ్రామాల్లో కోతుల ఆహారం కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి పర్వతగిరి మండల రెవిన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆయా గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టు, విలేజ్ పార్కుల కోసం స్థల పరిశీలన చేసినట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ, ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్