ETV Bharat / state

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: ఆరూరి రమేష్

author img

By

Published : Jun 12, 2019, 10:02 PM IST

తెరాస ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు చేరేలా కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడించారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: అరూరి రమేష్

వరంగల్ అర్బన్ జిల్లాలోని కుమ్మరి గూడెంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. గ్రామంలో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకంలో భాగంగా రూ.50 లక్షల నిధులతో గ్రామంలో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.30 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులను చేపట్టామని వెల్లడించారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: అరూరి రమేష్

ఇవీ చూడండి: ఈ నెల 16నే నైరుతి రుతుపవనాల ఆగమనం

వరంగల్ అర్బన్ జిల్లాలోని కుమ్మరి గూడెంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. గ్రామంలో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకంలో భాగంగా రూ.50 లక్షల నిధులతో గ్రామంలో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.30 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులను చేపట్టామని వెల్లడించారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: అరూరి రమేష్

ఇవీ చూడండి: ఈ నెల 16నే నైరుతి రుతుపవనాల ఆగమనం

Intro:TG_WGL_11_12_MLA_VISITED_VILLAGE_DEVELOPMENT_WORKS_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) తెరాస ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల గడపగడపకు చేరేలా కృషి చేస్తానని వర్దన్నపేట్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఆయన నియోజకవర్గంలో మొదలు పెట్టవలసిన అభివృద్ధి పధకాలను గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. వరంగల్ అర్బన్ జిల్లా లోని కుమ్మరి గూడెం లో పర్యటించిన ఎమ్మెల్యే ఆ గ్రామంలో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి నిబద్ధతతో పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా 50 లక్షల నిధులతో ఈ గ్రామంలో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన అంతర్గత పైప్ లైన్ నిర్మాణాలను మరో ఐదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 30 లక్షల నిధులతో గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులను చేపట్టామని తెలిపారు.

byte....

అరూరి రమేష్, వర్ధన్నపేట తెరాస ఎమ్మెల్యే.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION



Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.