ఓరుగల్లు తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నృత్యాలు గిరిజన సంస్కృతి సంప్రదాయమైన తీజ్ పండుగ వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజు కావడం వల్ల హన్మకొండలోని గోపాలపూర్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. గిరిజన యువతులతో కలిసి నృత్యం చేశారు. లంబాడీ పాటలకు చిందులేస్తూ సందడి చేశారు. పంటలు బాగా పండాలని.. గిరిజనులు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'