ETV Bharat / state

పోలీసులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli updates

వరంగల్​ జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఘనంగా సన్మానించారు. త్వరలోనే కరోనా రహిత జిల్లాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

minister-errabelli-honoring-the-police-in-warangle
పోలీసులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : May 4, 2020, 4:47 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లాలో కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవడం... లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను జిల్లా ప్రజలు తప్పక పాటించారని... మరో ఇద్దరు డిశ్చార్జ్ అయితే కరోనా కేసులు లేని జిల్లాగా మారుతుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. ప్రజలు ప్రాణాల రక్షణకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ వీ రవీందర్, మేయర్ గుండా ప్రకాశ్​రావు పాల్గొన్నారు.

పోలీసులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

వరంగల్ అర్బన్​ జిల్లాలో కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవడం... లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను జిల్లా ప్రజలు తప్పక పాటించారని... మరో ఇద్దరు డిశ్చార్జ్ అయితే కరోనా కేసులు లేని జిల్లాగా మారుతుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. ప్రజలు ప్రాణాల రక్షణకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ వీ రవీందర్, మేయర్ గుండా ప్రకాశ్​రావు పాల్గొన్నారు.

పోలీసులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.