ETV Bharat / state

'మహిళా కండక్టర్​ మృతదేహానికి నివాళి ' - Manda krishna madiga tribute to female conductor's Dead body

వరంగల్​ అర్బన్ జిల్లాలో గుండెపోటుతో మరణించిన మహిళ కండక్టర్​ లత మహేశ్వరి మృతదేహానికి పలువురు నాయకులు నివాళులు అర్పించారు.

'మహిళా కండక్టర్​ మృతదేహానికి నివాళి '
author img

By

Published : Oct 29, 2019, 5:32 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ మహిళ కండక్టర్ లత మహేశ్వరి నిన్న గుండెపోటుతో మృతిచెందింది. ఇవాళ ఆర్టీసీ ఐకాస నాయకులంతా కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కృష్ణ మాదిగ, భాజపా రాష్ట్ర నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి పరామర్శించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నడుచుకోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా మేము ఉన్నామని, ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వెల్లడించారు.

'మహిళా కండక్టర్​ మృతదేహానికి నివాళి '

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ మహిళ కండక్టర్ లత మహేశ్వరి నిన్న గుండెపోటుతో మృతిచెందింది. ఇవాళ ఆర్టీసీ ఐకాస నాయకులంతా కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కృష్ణ మాదిగ, భాజపా రాష్ట్ర నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి పరామర్శించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నడుచుకోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా మేము ఉన్నామని, ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వెల్లడించారు.

'మహిళా కండక్టర్​ మృతదేహానికి నివాళి '

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Intro:TG_KRN_103_29_CONDUCTER MRUTHI_NAYAKULA NIVALI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ మహిళ కండక్టర్ లత మహేశ్వరి నిన్న గుండెపోటు తో మృతిచెందగా, ఆర్టీసీ ఐకాస నాయకులతో కలిసి లత మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కృష్ణ మాదిగ, బిజెపి రాష్ట్ర నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి గార్లు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న అణచివేత ధోరణితో మనస్థాపానికి గురై ఇప్పటికి 15 మంది కార్మికులు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయనే భయంతో చనిపోయారని, ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నడుచుకోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా మేము ఉన్నామని, ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా ఎలుకతుర్తి లోConclusion:మహిళ కండక్టర్ మృతి, నివాళులు అర్పించిన నాయకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.