ETV Bharat / state

గ్రేటర్ వరంగల్ లో జోరుగా ప్రచారం

author img

By

Published : Apr 27, 2021, 9:43 AM IST

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడం వల్ల ప్రచారం జోరును పెంచారు.

election
election

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రచారానికి ఈరోజు చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు ఓటర్లను తమదైన శైలిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సోదరుడు బస్వరాజు కుమారస్వామి తెరాస నుంచి టికెట్ రాకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

దేశాయిపేటలో ఆయన ఇంటింటికి తన గుర్తు ఆపిల్ పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చివరిరోజు నగరంలో ప్రచారం జోరుగా సాగుతున్నాయి.

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రచారానికి ఈరోజు చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు ఓటర్లను తమదైన శైలిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సోదరుడు బస్వరాజు కుమారస్వామి తెరాస నుంచి టికెట్ రాకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

దేశాయిపేటలో ఆయన ఇంటింటికి తన గుర్తు ఆపిల్ పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చివరిరోజు నగరంలో ప్రచారం జోరుగా సాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.