ETV Bharat / state

'కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకున్నాం' - వరంగల్​లో కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారితో ముఖాముఖి

దిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు వచ్చిని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని వరంగల్​ అర్బన్​ జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి అన్నారు. ఇప్పటికి మొత్తం 25 మందిని ఎంజీఎంలో ఐసోలేషన్​లో ఉంచగా ఒకరికి వైరస్​ నిర్ధరణ అయిందని... మిగిలిన వారి వివరాలు రావాల్సి ఉందని వెల్లడించారు.

warangal urban district health officer lalithadevi
జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఇంటర్వ్యూ
author img

By

Published : Apr 1, 2020, 4:31 PM IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లాలో కరోనా బాధితుల కోసం పున్నమి అతిథి గృహం, కాకతీయ మెడికల్‌ కళాశాల, హరిత కాకతీయ, కేయూ బాలబాలికల వసతి గృహాల్లో క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ...స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనాను సమూలంగా కట్టడి చేయగలమంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లలితాదేవి, సర్వైలెన్స్ అధికారి కృష్ణారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఇంటర్వ్యూ

ఇవీ చూడండి: రేషన్​ సరే.. సామాజిక దూరం ఎక్కడ?

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లాలో కరోనా బాధితుల కోసం పున్నమి అతిథి గృహం, కాకతీయ మెడికల్‌ కళాశాల, హరిత కాకతీయ, కేయూ బాలబాలికల వసతి గృహాల్లో క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ...స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనాను సమూలంగా కట్టడి చేయగలమంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లలితాదేవి, సర్వైలెన్స్ అధికారి కృష్ణారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఇంటర్వ్యూ

ఇవీ చూడండి: రేషన్​ సరే.. సామాజిక దూరం ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.