ETV Bharat / state

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి

author img

By

Published : Aug 22, 2019, 7:59 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కొత్తకొండలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే హరితహారం, తీజ్​ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొక్కలను నాటడం కాదు వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని పేర్కొన్నారు.

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి
మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి
వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​, జిల్లా జడ్పీ ఛైర్మన్​ సుధీర్​ కుమార్​ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించి జాగ్రత్తగా పెంచాలన్నారు. అనంతరం తీజ్​ ఉత్సావాలకు హాజరయ్యారు. గిరిజన యువతులతో గోధుమ నారును ఎత్తుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి
వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​, జిల్లా జడ్పీ ఛైర్మన్​ సుధీర్​ కుమార్​ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించి జాగ్రత్తగా పెంచాలన్నారు. అనంతరం తీజ్​ ఉత్సావాలకు హాజరయ్యారు. గిరిజన యువతులతో గోధుమ నారును ఎత్తుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

Intro:TG_KRN_101_22_MLA HARITHAHARAM_THIJU UTHSAVALU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి
మండలం కొత్తకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీఛైర్మన్ సుధీరకుమార్ పాల్గొని మొక్కలను నాటారు. మొక్కలను నాటడం వలన
పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మొక్కలను నాటడమే కాదు సంరక్షించి జాగ్రత్తగా పెంచాలన్నారు. అనంతరం వీర్లగడ్డ గడ్డ తండాలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన యువతులతో గోధుమ నారును ఎత్తుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు తోడుగా ఉంటాయని అన్నారు.
కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, మంచి భర్త వరుడిగా రావాలని 9 రోజులు గిరిజన యువతులు నిష్టత కలిగి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత.Body:బైట్
1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్Conclusion:హరితహారం, తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.