ETV Bharat / state

శ్మశాన వాటిక స్థలాన్ని కాజేస్తారా?: కొండా సురేఖ

author img

By

Published : Jun 5, 2020, 8:33 PM IST

వరంగల్ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటికను రెండుగా చీల్చి అభివృద్ధి పేరుతో తెరాస నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

farmer mla konda surekha fire in land scam in warangal town
భూకబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు

ప్రజా సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు ఐదు డివిజన్ కార్పొరేటర్.. వరంగల్‌ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటిక స్థలాన్ని కాజేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

భూకబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు


ఇదీ చూడండి: కొవిడ్​ పరీక్షల్లో జాప్యం.. పోలీసుల్లో భయం

ప్రజా సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు ఐదు డివిజన్ కార్పొరేటర్.. వరంగల్‌ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటిక స్థలాన్ని కాజేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

భూకబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు


ఇదీ చూడండి: కొవిడ్​ పరీక్షల్లో జాప్యం.. పోలీసుల్లో భయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.