ETV Bharat / state

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'

author img

By

Published : Oct 25, 2019, 10:26 AM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికైనా  తీరుమార్చుకోకపోతే ప్రతిపక్షాలకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'

హుజూర్​నగర్ ఫలితాలతోనైనా ప్రతిపక్షాల తమ వైఖరి మార్చుకుని సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పరిశీలించాలని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలోని చిన్న పెండ్యాలలో ఆయన పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో దాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో ప్రజలు తెరాస అభ్యర్థిని గెలిపించడం అభినందనీయమన్నారు.

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'

ఇదీ చూడండి: టీ-కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు!

హుజూర్​నగర్ ఫలితాలతోనైనా ప్రతిపక్షాల తమ వైఖరి మార్చుకుని సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పరిశీలించాలని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలోని చిన్న పెండ్యాలలో ఆయన పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో దాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో ప్రజలు తెరాస అభ్యర్థిని గెలిపించడం అభినందనీయమన్నారు.

'హుజూర్​నగర్​లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'

ఇదీ చూడండి: టీ-కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.