ETV Bharat / state

వరంగల్​ సభకు రెండు లక్షల మంది వస్తారు: ఎర్రబెల్లి

నేడు వరంగల్‌ అజంజాహి మిల్లు మైదానంలో తెరాస భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న ఈ సభకు సుమారు రెండు లక్షలకు పైనే జనం వస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు.

author img

By

Published : Apr 2, 2019, 10:23 AM IST

Updated : Apr 2, 2019, 5:03 PM IST

ఎర్రబెల్లితో ముఖాముఖి
ఎర్రబెల్లితో ముఖాముఖి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానం బహిరంగ సభకు సిద్ధమైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రాంగణాన్ని పరిశీలించి... దాదాపు రెండు లక్షలమంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సభలో ముఖ్యమంత్రి ఏ అంశాలపై ప్రసంగిస్తారో చెబుతున్న ఎర్రబెల్లితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చూడండి:నేడు ఓరుగల్లు​లో కేసీఆర్​ బహిరంగ సభ

ఎర్రబెల్లితో ముఖాముఖి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానం బహిరంగ సభకు సిద్ధమైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రాంగణాన్ని పరిశీలించి... దాదాపు రెండు లక్షలమంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సభలో ముఖ్యమంత్రి ఏ అంశాలపై ప్రసంగిస్తారో చెబుతున్న ఎర్రబెల్లితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చూడండి:నేడు ఓరుగల్లు​లో కేసీఆర్​ బహిరంగ సభ

Last Updated : Apr 2, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.