ETV Bharat / state

పురాతన భవనాలను కూల్చేస్తున్న జీడబ్ల్యూఎంసీ

author img

By

Published : Aug 14, 2019, 12:35 AM IST

జీడబ్ల్యూఎంసీ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలను నేలమట్టం చేశారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకూదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

పురాతన భవనాలను కూల్చేస్తున్న:జీడబ్ల్యూఎంసీ

వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ఇళ్లు నేల కూలాయి. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

పురాతన భవనాలను కూల్చేస్తున్న:జీడబ్ల్యూఎంసీ

ఇదీ చూడండి:7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు

వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ఇళ్లు నేల కూలాయి. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

పురాతన భవనాలను కూల్చేస్తున్న:జీడబ్ల్యూఎంసీ

ఇదీ చూడండి:7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు

TG_WGL_18_13_GWMC_PATABAVANALU_NELA_MATAM_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( )వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు శిధిలావస్థకు చేరుకున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు వరంగల్ చౌరస్తాలోని పురాతన భవనాన్ని జెసిబి సహాయంతో బల్దియా అధికారులు నేలమట్టం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు గ్రేటర్ పరిధిలో పదుల సంఖ్యలో ఇల్లు నేల కూలడం తో పాత భవనాలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేసేందుకు నిర్ణయించి పోలీసుల బందోబస్తు నడుమ పాత భవనాలను కూల్చి వేస్తున్నారు అయితే ఆకారపు హరీష్ అనే ఇంటి యజమాని స్వచ్ఛందంగా తమ పాత భవనాన్ని కూల్చి వేయాలంటూ అర్జీ పెట్టుకోవడంతో బల్దియా అధికారులు బందోబస్తు నడుమ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత భవనం కూల్చివేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.