ETV Bharat / state

స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్​ భాస్కర్ దంపతులు

author img

By

Published : Feb 22, 2020, 11:21 AM IST

హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఆ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

dasyam vinay bhaskar couple attend the 1000 pillar temple at hanamkonda
స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్​ భాస్కర్ దంపతులు

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా రుద్రేశ్వరి, రుద్రేశ్వరుడికి కల్యాణం నిర్వహించారు.

ఆ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణం చూసి తన్మయత్వం పొందారు.

స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్​ భాస్కర్ దంపతులు

ఇదీ చూడండి : వేగం పెరగదు.. ముందుకు సాగదు..!

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా రుద్రేశ్వరి, రుద్రేశ్వరుడికి కల్యాణం నిర్వహించారు.

ఆ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణం చూసి తన్మయత్వం పొందారు.

స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్​ భాస్కర్ దంపతులు

ఇదీ చూడండి : వేగం పెరగదు.. ముందుకు సాగదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.