ETV Bharat / state

సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - వరంగల్ వార్తలు

అర్హులైన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పంపిణీ చేశారు. పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

CM Relief fund cheques distribution by MLA Narender
సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Oct 5, 2020, 6:20 PM IST

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పేదలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా మెరుగుపడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు 20 లక్షల 50 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండీ:రెండు గంటల్లో కాజీపేట నుంచి విజయవాడ చేరుకున్న రైలు!

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పేదలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా మెరుగుపడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు 20 లక్షల 50 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండీ:రెండు గంటల్లో కాజీపేట నుంచి విజయవాడ చేరుకున్న రైలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.