ETV Bharat / state

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

author img

By

Published : Nov 11, 2019, 5:58 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ పాఠశాలలో     దేశ మొదటి విద్యా శాఖ మంత్రి  అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు  నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ హాజరై రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్​ కలాం ఆజాద్​ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ఆజాద్​ 131 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేద, మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

ఇదీ చూడండి: శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ

దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్​ కలాం ఆజాద్​ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ఆజాద్​ 131 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేద, మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

ఇదీ చూడండి: శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ

Intro:TG_WGL_11_11_NATIONAL_EDUCATIONAL_DAY_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) దేశ మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. అబుల్ కలాం ఆజాద్ 131 వ జయంతి సందర్భంగా మైనార్టీ వెల్ఫేర్, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా.... వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మైనారిటీ ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందని అన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి 1 లక్షా 27 వేల రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యాబోధన, భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.

byte...

ఆరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.