ETV Bharat / state

'శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'

author img

By

Published : Nov 30, 2019, 3:38 PM IST

శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్​ గ్రామీణం పరకాలలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

'శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
'శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
'శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
పశువైద్యురాలి హత్యాచారం నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు నిరసన దీక్ష చేపట్టారు. శంషాబాద్​లో ఈ ఘటన మరవకముందే మరో మహిళ అదే ప్రాంతంలో పాశవికంగా దహనం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన భద్రత చర్యలు చేపట్టి.. యువతులను రక్షించాలని కోరారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

'శంషాబాద్​ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
పశువైద్యురాలి హత్యాచారం నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు నిరసన దీక్ష చేపట్టారు. శంషాబాద్​లో ఈ ఘటన మరవకముందే మరో మహిళ అదే ప్రాంతంలో పాశవికంగా దహనం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన భద్రత చర్యలు చేపట్టి.. యువతులను రక్షించాలని కోరారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:TG_WGL_41_30_NIRASANA_AVB_TS10074

Cantributer kranthi parakala

వరంగల్ రురల్ జిల్లా పరకాల లో అఖిలపక్ష విద్యార్థి సంఘాల అద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రియంక రెడ్డి హత్య కేసు లో నిందితులకు బహిరంగ ఉరి శిక్ష విధించాలని బారి నిరసన దీక్ష చేపట్టారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆరెస్ ప్రభుత్వం లొనే అత్యది కంగా మహిళల పై అకృత్యా లు పెరిగి పోతున్నాయని విద్యార్థిలు ఆరోపించారు.వరంగల్ లో మనస మరియు శంషాబాద్ ప్రియాంక సంఘటనలు మరువక ముందే మరో మహిళ శంషాబాద్ లొనే పాశవికంగా దహనం కావడం శోకించ వలసిన విషయం అని వారు అన్నారు.
వెంటనే ప్రభుత్వం పోలీస్ లు తగిన భద్రత చర్యలు చేపట్టి మహిళలను రక్షించాలని కోరారు.Body:TG_WGL_41_30_NIRASANA_AVB_TS10074Conclusion:TG_WGL_41_30_NIRASANA_AVB_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.