ETV Bharat / state

పరకాలలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం - polling started in parakala

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలోని 22 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

polling in parakala municipality
పరకాలలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం
author img

By

Published : Jan 22, 2020, 9:13 AM IST

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పురపాలికలో పోలింగ్​ ప్రశాంతంగా ప్రారంభమైంది. 22 స్థానాల్లో 11 ఏకగ్రీవం కాగా మిగిలిన 11 వార్డుల్లో 22 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రజలు ప్రశాంతంగా ఓటేసుకునేందుకు అన్ని సౌకర్యాలు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఓటర్లకు ఓటింగ్​పై సందేహాలు తీర్చేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం బయట అధికారులు హెల్ప్ డెస్క్​ను ఏర్పాటు చేశారు.

పరకాలలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పురపాలికలో పోలింగ్​ ప్రశాంతంగా ప్రారంభమైంది. 22 స్థానాల్లో 11 ఏకగ్రీవం కాగా మిగిలిన 11 వార్డుల్లో 22 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రజలు ప్రశాంతంగా ఓటేసుకునేందుకు అన్ని సౌకర్యాలు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఓటర్లకు ఓటింగ్​పై సందేహాలు తీర్చేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం బయట అధికారులు హెల్ప్ డెస్క్​ను ఏర్పాటు చేశారు.

పరకాలలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Intro:TG_wgl_41_22_poling_start_av_ts10074
cantributer kranthi parakala

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలక లో పోరు రసవత్తరంగా సాగుతుంది ఉదయం 7 గంటలకే మందకొడిగా పోలింగ్ స్టార్ట్ అయింది. పరకాల పురపాలక లో ఇరవై రెండు స్థానాలు ఉండగా 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన11 వార్డులలో ఉన్న
22 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రారంభమైంది. పోలీస్ లు సమస్యాత్మక ముగా ఉన్న 9 పోలింగ్ స్టేషన్ లను పటిష్ట బందోబస్తు ఏర్పటు చేశామని తెలిపారు.ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు.హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు ఓటర్ల కొన్ని రకాల వివరాలు అందిస్తున్నారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

వరంగల్ రురల్ జిల్లా పరకాల లో 22 పోలింగ్ కేంద్రాలు ఉండగా 160 మంది పోలీసులతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు .9 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రశాంతంగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి నట్లువారు తెలిపారు. పోలింగ్ సిబ్బంది పరకాలలో 106 మంది పోలింగ్ ను పర్యవేక్షన్చనున్నారు.

బైట్1 శ్రీనివాస్ ( ఏసీపీ పరకాల)



Body:TG_wgl_41_22_poling_start_av_ts10074_HD


Conclusion:TG_wgl_41_22_poling_start_av_ts10074_HD
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.