ETV Bharat / state

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్యే చల్లా దంపతులు

author img

By

Published : Mar 29, 2021, 1:28 PM IST

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు.

mla challa dharma reddy special pooja, kommala lakshmi narasimha swamy temple
ఎమ్మెల్సే చల్లా ధర్మారెడ్డి పూజలు, కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలోని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

దేవాలయ అభివృద్ధి కోసం ప్రజలందరూ సహకరించాలని, అందుకు తమవంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్, గీసుగొండ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలోని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

దేవాలయ అభివృద్ధి కోసం ప్రజలందరూ సహకరించాలని, అందుకు తమవంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్, గీసుగొండ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ.. హోలీ ఇలా ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.