గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు చేయవద్దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు. ఆరోగ్య సమస్యలంటూ ఎవరు వచ్చినా.. స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్ఎంపీలు ఎలాంటి చికిత్సలు చేయకుండా గ్రామ సర్పంచ్లు పర్యవేక్షించాలని సూచించారు.
ఇవీచూడండి: మెడికల్ షాపులకు వచ్చేవారి వివరాలు తీసుకోవాలి: కేటీఆర్