ETV Bharat / state

'పరకాలలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం'

author img

By

Published : Jun 2, 2020, 7:31 PM IST

పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు.. అతికొద్ది ముఖ్య నాయకుల సమక్షంలో వేడుకలు జరిపారు.

Breaking News

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు.. అతికొద్ది ముఖ్య నాయకుల సమక్షంలో వేడుకలు జరిపారు.

ఉద్యమ నేతకు పాలాభిషేకం

రాష్ట్ర ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేసిన కృషిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. అనంతరం ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి.. పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు.. అతికొద్ది ముఖ్య నాయకుల సమక్షంలో వేడుకలు జరిపారు.

ఉద్యమ నేతకు పాలాభిషేకం

రాష్ట్ర ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేసిన కృషిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. అనంతరం ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి.. పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.