ETV Bharat / state

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

author img

By

Published : Oct 15, 2020, 1:33 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఆంబులెన్స్​ను ప్రారంభించారు.

mla challa dharma reddy distributed land passbooks
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాదాపు 200 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వాసుపత్రి అందించిన ఆంబులెన్స్​ను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల పక్షపాతి అని అన్నదాతల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాదాపు 200 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వాసుపత్రి అందించిన ఆంబులెన్స్​ను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల పక్షపాతి అని అన్నదాతల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ధర్మారెడ్డి అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.