ETV Bharat / state

దండం పెడతా రోడ్లపైకి రావొద్దు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​

author img

By

Published : Apr 18, 2020, 3:28 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలవుతున్న కొంత మంది అనవసరంగా బయటకు వస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ప్రజలను కోరారు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​. దండం పెట్టి మరీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

mla arurui ramesh request to people for don't come outside
దండం పెడతా రోడ్లపైకి రావొద్దు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పర్యటించి అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రజలను కోరారు. దండం పెట్టి మరి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్​ను నివారించాలంటే ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను ప్రజలందరూ బాధ్యతగా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పర్యటించి అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రజలను కోరారు. దండం పెట్టి మరి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్​ను నివారించాలంటే ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను ప్రజలందరూ బాధ్యతగా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.