ETV Bharat / state

రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలి: ఎర్రబెల్లి

author img

By

Published : Nov 6, 2020, 3:52 PM IST

రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వం మద్ధతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

minister errabelli dayakar rao opened grain purchasing centers at rayaparthy in Warangal district
రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలి: ఎర్రబెల్లి

వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వమే మద్ధతు ధర కల్పించి... కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను పెంచినట్లు వెల్లడించారు. రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలని పిలుపునిచ్చారు. తేమ శాతం లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.

వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వమే మద్ధతు ధర కల్పించి... కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను పెంచినట్లు వెల్లడించారు. రైతులు తగు జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని అమ్ముకోవాలని పిలుపునిచ్చారు. తేమ శాతం లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే కిషోర్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.