ETV Bharat / state

'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే' - mgm employees

పని చేస్తున్నారు... కానీ జీతాలు మూడు నెలలుగా అందడం లేదు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే'
author img

By

Published : Apr 8, 2019, 12:20 PM IST

మూడు నెలల పెండింగ్​ వేతనాలను చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. వరంగల్​ నగరంలో ఎంజీఎం కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది.. విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. పెండింగ్​లో ఉన్న వేతనాలతో పాటు.. ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలంటూ.. ఆసుపత్రి గేటు ముందు బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే'

గతంలో ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని... అందుకే ధర్నాకు దిగామని ఉద్యోగులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

మూడు నెలల పెండింగ్​ వేతనాలను చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. వరంగల్​ నగరంలో ఎంజీఎం కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది.. విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. పెండింగ్​లో ఉన్న వేతనాలతో పాటు.. ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలంటూ.. ఆసుపత్రి గేటు ముందు బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే'

గతంలో ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని... అందుకే ధర్నాకు దిగామని ఉద్యోగులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

Intro:TG_WGL_15_08_MGM_EMPLOYES_ANDOLANA_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
9533687267
( ) మూడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఎంజీఎం ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగులు గా పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అంటూ ఆసుపత్రి గేటు వద్ద ధర్నాకు దిగారు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు తమ సమస్యలను గతంలో ఆస్పత్రి కార్యనిర్వహణాధికారి కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకపోవడంతో ధర్నాకు జరిగినట్లు ఉద్యోగులు తెలిపారు
బైట్
sudhakar కాంట్రాక్టు ఉద్యోగి


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.