ETV Bharat / state

పరకాలలో గంజాయి పట్టివేత

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో కేజీ 300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్​ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : May 4, 2020, 9:36 PM IST

marizuana caught in warangal rural district
పరకాలలో గంజాయి పట్టివేత

వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పరకాలలో కేజీ 300 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పరకాల వ్యవసాయ మార్కెట్​ వద్ద గంజాయి కలిగి ఉన్న రాజేష్​ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని తహసీల్దార్​ ఎదుట విచారించగా రాంబాబు అనే వ్యక్తి తనకు అమ్మాడని తెలిపాడు. ఈ వివరాల ప్రకారం రాజేష్​ను పోలీసులు అరెస్టు చేశారు. రాంబాబు పరారీలో ఉన్నాాడని పోలీసులు తెలిపారు.

వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పరకాలలో కేజీ 300 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పరకాల వ్యవసాయ మార్కెట్​ వద్ద గంజాయి కలిగి ఉన్న రాజేష్​ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని తహసీల్దార్​ ఎదుట విచారించగా రాంబాబు అనే వ్యక్తి తనకు అమ్మాడని తెలిపాడు. ఈ వివరాల ప్రకారం రాజేష్​ను పోలీసులు అరెస్టు చేశారు. రాంబాబు పరారీలో ఉన్నాాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: చాడ దీక్షను విరమింపజేసిన రమణ, కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.