ETV Bharat / state

కిటకిటలాడుతున్న కొనుగోలు కేంద్రాలు

వర్షం రాకతో ధాన్యం విక్రయాలకు డిమాండ్ పెరిగింది. వరుణుడి వల్ల ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతన్నలు కొనుగోలు కేంద్రాలకు బారులు తీరారు.

author img

By

Published : Apr 20, 2019, 3:33 PM IST

బారులు తీరిన రైతన్నలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతన్నలు బారులు తీరారు. అకాలంగా వర్షాల కారణంగా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని రైతన్నలు తీసుకొస్తున్నారు. అయితే.. కాంటాలు వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బారులు తీరిన రైతన్నలు

ఇవీ చూడండి: వడగళ్ల వాన... మిగిల్చింది రైతన్నకు ఆవేదన

ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతన్నలు బారులు తీరారు. అకాలంగా వర్షాల కారణంగా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని రైతన్నలు తీసుకొస్తున్నారు. అయితే.. కాంటాలు వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బారులు తీరిన రైతన్నలు

ఇవీ చూడండి: వడగళ్ల వాన... మిగిల్చింది రైతన్నకు ఆవేదన

Intro:tg_wgl_37_20_konugolu_kendrallo_potethina_raithulu_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో పోటెత్తుతోంది. వర్షపు సూచనలు కనిపిస్తుండడంతో ధాన్యం విక్రయాలకు పోటీలు పడుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి వేలాది క్విటాల ధాన్యం తీసుకొస్తున్నారు. కాంటాలు వేయడం లో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తం లో రైతులు రావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి పోతున్నాయి.


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.