ETV Bharat / state

వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Jan 8, 2020, 12:33 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ, పంచాయతీ రాజ్  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ నేపథ్యంలో రకరకాల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Keeping the streets clean: Minister Errebelli at parvathagiri
వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.

వీధులన్నీ తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కోరారు. రోడ్లు డ్రైనేజీ పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.

వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.

వీధులన్నీ తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కోరారు. రోడ్లు డ్రైనేజీ పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.

వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

Intro:tg_wgl_36_08_minister_errabelli-palle_pragathi_ts10144


Body:() వరంగల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞముల సాగుతుంది. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వీధులన్నీ కలియతిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కోరారు. రోడ్లు డ్రైనేజీ పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.


Conclusion:() వరంగల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞముల సాగుతుంది. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామీణ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వీధులన్నీ కలియతిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కోరారు. రోడ్లు డ్రైనేజీ పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.