ETV Bharat / state

నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం: చీఫ్​విప్​

author img

By

Published : Dec 12, 2019, 7:55 PM IST

ఇటీవల హన్మకొండలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను ప్రభుత్వ చీఫ్​విప్​ వినయభాస్కర్​ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీనిచ్చారు.

government-chief-whip-vinayabhaskar-condolence-to-manasa-family
నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం: ప్రభుత్వ చీఫ్​విప్​

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఇటీవల అత్యాచారానికి గురైన యువతి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్​ హామీనిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దుర్మార్గుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన తన కూతురికి న్యాయం జరగడం లేదంటూ... గత కొన్ని రోజులుగా హన్మకొండలోని ఏకశిలా పార్క్​ ఎదుట యువతి తల్లి దీక్ష చేపట్టింది. తన కూతురి చావుకు కారణమైన నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేసింది. ఇవాళ ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్​ దీక్ష చేస్తున్న తల్లిని పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని... నిందితులకు శిక్ష వేస్తామన్నారు.

నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం: ప్రభుత్వ చీఫ్​విప్​

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఇటీవల అత్యాచారానికి గురైన యువతి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్​ హామీనిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దుర్మార్గుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన తన కూతురికి న్యాయం జరగడం లేదంటూ... గత కొన్ని రోజులుగా హన్మకొండలోని ఏకశిలా పార్క్​ ఎదుట యువతి తల్లి దీక్ష చేపట్టింది. తన కూతురి చావుకు కారణమైన నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేసింది. ఇవాళ ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్​ దీక్ష చేస్తున్న తల్లిని పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని... నిందితులకు శిక్ష వేస్తామన్నారు.

నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం: ప్రభుత్వ చీఫ్​విప్​
Intro:Tg_wgl_01_12_chip_whip_paramarsha_on_diksha_ab_ts10077


Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఇటీవల హత్యాచారానికి గురైన యువతి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ ఛీప్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దుర్మార్గుల చేతిలో అత్యాచారం, దారుణంగా హత్యకు గురైన నా కూతురికి న్యాయం జరగడం లేదంటూ గత కొన్ని రోజులుగా హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట యువతి తల్లి దీక్ష చేపట్టింది. నా కూతురి చావుకు కారణమైన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈరోజు ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ దీక్ష చేస్తున్న తల్లిని పరామర్శించారు. అని విధాలుగా ఆదుకుంటామని... నిందుతులకు శిక్ష వేస్తామని చెప్పారు.....బైట్
వినయభాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే.


Conclusion:chip whip paramarsha

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.