గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో కరోనా బారినపడిన వారి కోసం ఇచ్చిన కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టిన్ రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ జెండాఊపి ప్రారంభించారు.
ఈ అంబులెన్స్లో అత్యవసర చికిత్సకు అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, పరికరాలు, యంత్రాలు ఉంటాయని తెలిపారు. అనంతరం కేటీఆర్ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్