ETV Bharat / state

ఉదయపు నడకలో వరంగల్​ హస్తం ఎంపీ అభ్యర్థి ప్రచారం - congress mp candidate

హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో  లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి  సాంబయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. హస్తం గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని ఉదయపు నడకకొచ్చిన ప్రజలను అభ్యర్థించారు.

ఉదయపు నడకలో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 10:47 AM IST

Updated : Mar 27, 2019, 12:45 PM IST

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దొమ్మేటి సాంబయ్య ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఉదయపు నడకలో ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి:జోరుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దొమ్మేటి సాంబయ్య ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఉదయపు నడకలో ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి:జోరుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం

sample description
Last Updated : Mar 27, 2019, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.