ETV Bharat / state

వరంగల్​లో శరవేగంగా కొనసాగుతున్న ధరణి సర్వే

author img

By

Published : Oct 6, 2020, 5:26 PM IST

వరంగల్​ నగరంలో ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. కమిషనర్​ పమేలా సత్పతి ఇచ్చిన టార్గెట్​ మేరకు అధికారులు శరవేగంగా సర్వే నిర్వహిస్తున్నారు.

dharni-survey-in-warangal
వరంగల్​లో శరవేగంగా కొనసాగుతున్న ధరణి సర్వే

వరంగల్ నగరంలో ధరణి ఇంటింటి సర్వే వేగంగా సాగుతోంది.​ బల్దియా కమిషనర్ పమేలా సత్పతి టార్గెట్లు ఇవ్వడం వల్ల సర్వే చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి యజమాని వద్ద ఆస్తుల వివరాలను సేకరించి ధరణి యాప్​లో అప్లోడ్ చేస్తున్నారు.

కొంతమేర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు సిబ్బంది తెలిపారు. యజమానుల నుంచి సహకారం ఉందని తెలిపిన క్షేత్రస్థాయి సిబ్బంది.. మైనారిటీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.

వరంగల్ నగరంలో ధరణి ఇంటింటి సర్వే వేగంగా సాగుతోంది.​ బల్దియా కమిషనర్ పమేలా సత్పతి టార్గెట్లు ఇవ్వడం వల్ల సర్వే చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి యజమాని వద్ద ఆస్తుల వివరాలను సేకరించి ధరణి యాప్​లో అప్లోడ్ చేస్తున్నారు.

కొంతమేర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు సిబ్బంది తెలిపారు. యజమానుల నుంచి సహకారం ఉందని తెలిపిన క్షేత్రస్థాయి సిబ్బంది.. మైనారిటీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.

ఇదీ చూడండి: శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.