ETV Bharat / state

తెరాస పాలనలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే రమేశ్​

author img

By

Published : Dec 22, 2020, 4:50 PM IST

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలో క్రిస్​మస్​ సందర్భంగా ప్రభుత్వం తరపున కానుకలను అందించారు.

christmas gifts distribution by mla aroori ramesh in warangal rural dist
బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం : ఆరూరి రమేశ్​

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేసీఆర్​ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలో క్రిస్​మస్​ సందర్భంగా ప్రభుత్వం తరపున కానుకలను అందించారు.

పేద, ధనిక తారతమ్యం లేకుండా పండుగను జరుపుకోవాలనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. క్రైస్తవ సోదరుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'కొత్త వైరస్​ వచ్చిందని భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి'

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేసీఆర్​ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలో క్రిస్​మస్​ సందర్భంగా ప్రభుత్వం తరపున కానుకలను అందించారు.

పేద, ధనిక తారతమ్యం లేకుండా పండుగను జరుపుకోవాలనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. క్రైస్తవ సోదరుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'కొత్త వైరస్​ వచ్చిందని భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.