ETV Bharat / state

'ఓటరు పరిశీలనపై ప్రజలకు అవగాహన కల్పించండి' - wanaparthy rdo says to mee seva operators that they should give awareness on voter verification

ఓటరు పరిశీలన​ కార్యక్రమం ద్వారా ఓటర్లు తమ ఓటర్​ ఐడీలో ఉన్న తప్పులను సరిచేసుకోవాలని, కొత్త ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా ఆర్డీఓ చంద్రారెడ్డి తెలిపారు.

'ఓటరు పరిశీలనపై ప్రజలకు అవగాహన కల్పించండి'
author img

By

Published : Sep 22, 2019, 1:29 PM IST

'ఓటరు పరిశీలనపై ప్రజలకు అవగాహన కల్పించండి'

వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఉండకూడదని ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. వనపర్తిలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మీసేవ కేంద్రం ఆపరేటర్లు, తహశీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. మీసేవ సెంటర్ వారు ఓటరు పరిశీలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటరు పరిశీలన కార్యక్రమం ద్వారా ఓటర్​ఐడీలో తప్పులను సరిచేసుకోవాలని, కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.

'ఓటరు పరిశీలనపై ప్రజలకు అవగాహన కల్పించండి'

వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఉండకూడదని ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. వనపర్తిలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మీసేవ కేంద్రం ఆపరేటర్లు, తహశీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. మీసేవ సెంటర్ వారు ఓటరు పరిశీలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటరు పరిశీలన కార్యక్రమం ద్వారా ఓటర్​ఐడీలో తప్పులను సరిచేసుకోవాలని, కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.

Intro:Tg_mbnr_23_21_elector_verification_program_avb_ts10053Body:Tg_mbnr_23_21_elector_verification_program_avb_ts10053Conclusion:Tg_mbnr_23_21_elector_verification_program_avb_ts10053
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు పరిశీలన కార్యక్రమంలో మీసేవ కేంద్రం ఆపరేటర్ల మరియు తాసిల్దారులతో ఆర్డీవో చంద్రారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు ఆర్డిఓ చంద్రా రెడ్డి మాట్లాడుతూ ఎలెక్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా ఓటర్లు తమ ఓటర్ ఐడీ లో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకోవాల్సిందిగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా, డెడ్ ఓటర్ ఎవరైనా ఉంటే వారు ఫామ్ 7 సబ్మిట్ చేసి ఆ ఓటును డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదే విధంగా పేరులో ఏమైనా తప్పులు ఉంటే మరియు ఏజ్ , జెండర్ కరెక్షన్స్ వంటివి ఏమైనా ఉన్న కూడా ఫామ్ 8 ద్వారా మనము కరెక్షన్ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా చెబుతూ ఇవన్నీ చూసుకోవాలంటే ముందుగా మన ఓటు నమోదు అయిందో లేదో వెరిఫై చేసుకోవాలి. జిల్లాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఉండకూడదని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నారు.
అదేవిధంగా మీసేవ సెంటర్లు వారు ఈ యొక్క ఎలెక్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం పై ప్రజలకు అవగాహన కలిగించాలి అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వనపర్తి ఆర్డిఓ
చంద్రారెడ్డి ,జిల్లా తహసీల్దార్లు మరియు జిల్లా మీసేవ సెంటర్ ల ఆపరేటర్లు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.