ETV Bharat / state

'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం' - latest news on Government's goal is to bring about massive changes in villages

వనపర్తి జిల్లా చెన్నూరులో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Government's goal is to bring about massive changes in villages
'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'
author img

By

Published : Jan 2, 2020, 5:17 PM IST

పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం చెన్నూరులోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామపంచాయతీకి ట్రాక్టర్​ను అందజేశారు.

మొదటి విడత పల్లెప్రగతిలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండో విడతలోనూ చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు శ్రమదానంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. రోగాల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'

ఇదీ చూడండి : 'పుర'పోరుకు ఎస్​ఈసీ మార్గదర్శకాలు

పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం చెన్నూరులోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామపంచాయతీకి ట్రాక్టర్​ను అందజేశారు.

మొదటి విడత పల్లెప్రగతిలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండో విడతలోనూ చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు శ్రమదానంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. రోగాల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

'గ్రామాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'

ఇదీ చూడండి : 'పుర'పోరుకు ఎస్​ఈసీ మార్గదర్శకాలు

Intro:Tg_mbnr_02_02_ag_minister_inauguration_palle_pragathi_vo_avb_ts10053

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమూల మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం లో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన సి సి రోడ్డు పనులకు, డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ కి ట్రాక్టర్ ను అంద చేశారు.
అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండవ విడతలో కూడా చేపట్టడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయటం, చెత్తను డంపింగ్ యార్డ్ లకు చేరవేయాలని, హరితహారం కింద మొక్కలు నాటాలని, మహిళలు, యువకులు శ్రమదానం లో పాల్గొని గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాలని, మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందని, అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చేందుకు అవకాశం ఉందని, ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.Body:Tg_mbnr_02_02_ag_minister_inauguration_palle_pragathi_vo_avb_ts10053Conclusion:Tg_mbnr_02_02_ag_minister_inauguration_palle_pragathi_vo_avb_ts10053
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమూల మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం లో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన సి సి రోడ్డు పనులకు, డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ కి ట్రాక్టర్ ను అంద చేశారు.
అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండవ విడతలో కూడా చేపట్టడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయటం, చెత్తను డంపింగ్ యార్డ్ లకు చేరవేయాలని, హరితహారం కింద మొక్కలు నాటాలని, మహిళలు, యువకులు శ్రమదానం లో పాల్గొని గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాలని, మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందని, అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చేందుకు అవకాశం ఉందని, ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.