ETV Bharat / state

మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహించాలి: నిరంజన్​ రెడ్డి - agriculture minister niranjan reddy latest news

రైతులు పండించిన పంటను ఎక్కడికక్కడే విక్రయించుకునేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మార్కెట్ యార్డ్ సముదాయాలను సమర్థవంతంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి కోరారు. వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్ యార్డ్​లో నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

agriculture minister niranjan reddy participated in oath ceremony in wanaparthy district
మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహించాలి: నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Jun 12, 2020, 8:46 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్ యార్డ్​లో నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు పండించిన పంటను ఎక్కడికక్కడే విక్రయించుకునేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మార్కెట్ యార్డ్ సముదాయాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

మార్కెట్ యార్డ్​లో ఎలాంటి సమస్యలను రానివ్వకుండా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్ యార్డ్​లో నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు పండించిన పంటను ఎక్కడికక్కడే విక్రయించుకునేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మార్కెట్ యార్డ్ సముదాయాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

మార్కెట్ యార్డ్​లో ఎలాంటి సమస్యలను రానివ్వకుండా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.