ETV Bharat / state

సరికొత్త మార్పుకు నాంది.. పట్టణ ప్రగతి కార్యక్రమం - వనపర్తిలో పట్టణ ప్రగతి కార్యక్రమం

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, కలెక్టర్​ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.

Ag minister on pattana pragathi program
Ag minister on pattana pragathi program
author img

By

Published : Feb 24, 2020, 5:30 PM IST

రాష్ట్రంలో సరికొత్త సామాజిక మార్పుకు నాంది పలకడమే పట్టణ ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్​కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపు దిద్దడం, అవినీతి రహిత, పారాదర్శకతతో సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా వార్డుల్లో కలియతిరుగుతూ.. మొక్కలను సంరంక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

సరికొత్త మార్పుకు నాంది.. పట్టణ ప్రగతి కార్యక్రమం

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

రాష్ట్రంలో సరికొత్త సామాజిక మార్పుకు నాంది పలకడమే పట్టణ ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్​కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపు దిద్దడం, అవినీతి రహిత, పారాదర్శకతతో సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా వార్డుల్లో కలియతిరుగుతూ.. మొక్కలను సంరంక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

సరికొత్త మార్పుకు నాంది.. పట్టణ ప్రగతి కార్యక్రమం

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.