ETV Bharat / state

'కూలీ డబ్బు ఇవ్వమంటే చితకబాదారు'

author img

By

Published : May 7, 2020, 12:56 PM IST

వికారాబాద్​ జిల్లా రంగాపూర్​ గ్రామ సమీపంలోని ప్లైవుడ్​ కంపెనీలో పనిచేసే కూలీలపై యాజమాన్యం దాడికి పాల్పడింది. కూలీ డబ్బు ఇవ్వమంటే ఇష్టారాజ్యంగా కొట్టారంటూ కూలీలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.

ply wood company owners attacked on their workers in vikarabad parigi
'కూలీ డబ్బు ఇవ్వమంటే చితకబాదారు'

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం రంగాపూర్​ గ్రామ​ సమీపంలోని ప్లైవుడ్​ కంపెనీ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. డబ్బులు ఇవ్వమని అడిగిన కూలీలను ఇష్టారాజ్యంగా చితకబాదారు.

తాము స్వస్థలాలకు వెళ్తామని.. తమకు రావాల్సిన కూలీ డబ్బు ఇవ్వమని అడుగగా కంపెనీ సూపర్​వైజర్​ తమను ఇష్టారాజ్యంగా కొట్టాడంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కూలీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం రంగాపూర్​ గ్రామ​ సమీపంలోని ప్లైవుడ్​ కంపెనీ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. డబ్బులు ఇవ్వమని అడిగిన కూలీలను ఇష్టారాజ్యంగా చితకబాదారు.

తాము స్వస్థలాలకు వెళ్తామని.. తమకు రావాల్సిన కూలీ డబ్బు ఇవ్వమని అడుగగా కంపెనీ సూపర్​వైజర్​ తమను ఇష్టారాజ్యంగా కొట్టాడంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కూలీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.

ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.