ETV Bharat / state

'కాంగ్రెస్​, భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు' - 'కాంగ్రెస్​, భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు'

మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడిగే హక్కు తెరాసకు మాత్రమే ఉందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, భాజపా​తోపాటు ఇతర పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన విమర్శించారు.

MLC Patnam Mahendhar reddy latest news
MLC Patnam Mahendhar reddy latest news
author img

By

Published : Jan 13, 2020, 10:05 AM IST

తాండూరు పురపాలికతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్​ ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ సీల్డ్​ కవర్​లో పంపిస్తారని తెలిపారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవన్నారు. అందరం పార్టీ గెలుపు కోసం సమష్టిగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.

'కాంగ్రెస్​, భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు'

ఇవీ చూడండి:'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఎలా పెరిగాయి'

తాండూరు పురపాలికతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్​ ఛైర్మన్​ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ సీల్డ్​ కవర్​లో పంపిస్తారని తెలిపారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవన్నారు. అందరం పార్టీ గెలుపు కోసం సమష్టిగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.

'కాంగ్రెస్​, భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు'

ఇవీ చూడండి:'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఎలా పెరిగాయి'

Intro:hyd_tg_tdr_12_mlc_pressmeet_ab_ts_10025_bheemaiah

రాష్ట్రంలో లో లో పాల సంఘాల అధ్యక్షుల అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ నిర్వహిస్తారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు


Body:పురపాలక సంఘాల అధ్యక్షులు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ సెల్ కవర్ లో పంపిస్తారని ఆయన పంపించిన కేరళకు అందరూ కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు సీఎం నిర్ణయానికి తిరుగు ఉండదని చెప్పారు అధ్యక్షుల పేర్ల ప్రకటనకు నా స్థాయి కాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు పురపాలక ఎన్నికలలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని పురపాలక సంఘాలు తెరాస గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఓట్లు అడిగే హక్కు తెరాస భాజపా కాంగ్రెస్ ఇతర పార్టీలకు లేదని ఆయన విమర్శించారు


Conclusion:పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు విభేదాలు లేవని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి తనకు ఎటువంటి తగాదాలు విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు అందరూ సమిష్టిగా పార్టీ కోసం పని చేస్తున్నామన్నారు పాలక సంఘాలు తెరాస జెండాను ఎగుర వేస్తాము అని ఆయన అన్నారు గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికల మాధురి పురపాలక సంఘాల ఫలితాలు తెరాసకు అనుకూలంగా ఉంటాయి అన్నారు రాజకీయంగా గా అందరి తో కలిసి ఉంటామని కలిసినంత మాత్రాన ఒకటిగా కాదని అన్నారు ఎవరు పార్టీలు వాళ్లకు ఉంటాయని ఆయన చెప్పారు

byte... పి మహేందర్రెడ్డి ఎమ్మెల్సీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.